మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురం మండలంలో ఈరోజు 28 కరోనా కేసులు నమోదు అయినట్టు వైద్యాధికారి మణికంఠరెడ్డి తెలిపారు.
మండలంలో గ్రామాల వారీగా కేసుల వివరాలు
కుమ్మరిగూడెం 1, గౌతమీనగర్ కాలనీ 5, మొండికుంట 2, మల్లెలమడుగు 4, అశ్వాపురం 1, నెల్లిపాకబంజర 2, గేట్ ఏరియా 1, ఎస్ సీ కాలనీ 1, రామచంద్రాపురం 1, బుడుగుబజార్ 1, తుమ్మల చెరువు 2, గొల్లగూడెం 1, చవిటిగూడెం 1, మామిళ్ళ వాయి 2, గోపాలపురం 1, మణుగూరు 2 కేసులు నమోదు అయ్యాయని డాక్టర్ మణికంఠ రెడ్డి తెలిపారు.
Post A Comment: