మండల ప్రజలకు సూచించిన పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యుడు శివకుమార్
మన్యం మనుగడ, పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక మండలంలో సెకండ్ కరోనా పంజా విసురుతుంది. మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం నాడు 36 మందికి కరోనా పరీక్షలు చేయగా, 17 మందికి పాజిటివ్ వచ్చిందని మండల ప్రజలు అందరూ దయచేసి అనవసర ప్రయాణాలు మానుకోవాలని,విధిగా మాస్కు ధరించి స్వీయనియంత్రణ పాటించాలని, మండల ప్రజలను కోరారు.ఎప్పటికప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి అని అన్నారు.
పినపాక లో ఈ రోజు మొత్తం కరోనా కేసులు
గాండ్ల బయ్యారం ≈ 6
బయ్యారం x రోడ్ ≈ 2
చింతల బయ్యారం ≈ 2
గొల్ల బయ్యారం ≈ 2
ఈ. బయ్యారం ≈ 1
రావిగూడెం ≈ 2
సీతంపేట ≈ 1
ఎల్చిరెడ్డిపల్లి sc కాలనీ≈ 1
మొత్తం ≈ 17
Post A Comment: