మన్యం టీవీ మణుగూరు:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,మణుగూరు లో టిఆర్ఎస్ పార్టీ 20వ వార్షికోత్సవం సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు వారి ఇంటి పైన టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేసి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు,పార్టీని అభిమానించే ప్రజలందరికీ పినపాక మాజీ శాసనసభ్యులు పాయం.వెంకటేశ్వర్లు టిఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు.
Post A Comment: