మన్యంటీవీ ఏటూరునాగారం:
రెండో విడత కరోన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ములుగు ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన కరోనా వ్యాక్సిన్ కార్యక్రమానికి ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీ హాజరై మాట్లాడుతూ
రెండో విడత కరోన వ్యాక్సినేషన్ మన ములుగు జిల్లా లో ఈ రోజు నుండి ప్రారంభించడం జరుగుతుందని
కరోన వ్యాక్సిన్ ఈరోజు నుండి 60 సం.ల పైబడిన వారికి రెండో విడతగా అందిస్తున్నాం.
ప్రభుత్వ దవాఖాన లో పూర్తిగా ఉచితం.
ఆరోగ్య సేతు అప్ ద్వారా రిజిస్ట్రేషన్ తప్పకుండా చేసుకోవాలి అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సూపర్ డెంట్ జగదీశ్వర్,వైద్యులు,ఆశకార్యకర్తలు,సిబ్బంది,ఎమ్మెల్సీ ఎన్నిక ఇంచార్జి పోరిక గోవింద్ నాయక్,ఆత్మ చైర్మన్ బైకని ఓదేలు,ములుగు మండల సబ్యత్వ నమోదు పరిశీలకులు మల్కా రమేష్,జి.కృష్ణ రెడ్డి,ఎర్వ వెంకటాద్రి,ఎంపీటీసీ ల ఫోరమ్ అధ్యక్షులు పోరిక విజయ్,మండల అధ్యక్షులు బాదం ప్రవీణ్,ములుగు సోషల్ మీడియా ఇంచార్జి నెమలి బాలకృష్ణ, వేల్పుల రాజబాబు, బొచ్చు సమ్మయ్య,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: