మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
మణుగూరు మండలం,పగిడేరు గ్రామ వాస్తవ్యులు వీఆర్వో కోరెం. రామకృష్ణ శుక్రవారం రాత్రి అనారోగ్యం తో స్వర్గస్తులైనారు. వారి భౌతికదేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులు అర్పించిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన పినపాక మాజీ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు.ఈ కార్యక్రమంలో కీసర శ్రీనివాసరెడ్డి,పల్లపు తిరుమలేష్,వీరన్నబాబు,సాంబ,శ్రీను,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: