మన్యం టీవి పినపాక: గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల ఎల్చిరెడ్డి పల్లి లో సైన్సు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా పిల్లలకు వ్యాసరచన పోటీలు, క్విజ్ కాంపిటీషన్,డ్రాయింగ్ కాంపిటీషన్, టెన్త్ క్లాస్ ఏ సెక్షన్ పిల్లలకు పదో తరగతి లోని జీవ శాస్త్రం లోని 10వ పాఠం లో ఉన్న వడిచర్ల,వనపర్తి గ్రామాల మోడల్ ప్రాజెక్టు ఇవ్వడం జరిగింది. వారు చక్కగా నేలపైన మోడల్ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. వారికి ప్రధమ బహుమతి ఇవ్వడం జరిగిందని అన్నిటికీ, ప్రథమ ద్వితీయ,తృతీయ,బహుమతులు ఇవ్వడం జరిగింది, టీ-షర్ట్ పై ఉన్న బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి 2020 లో ఎల్చిరెడ్డి పల్లి పాఠశాల సాధించిన ప్రగతి యొక్క ఫ్లెక్సీ ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో జీవ శాస్త్ర ఉపాధ్యాయుడు బోడ గన్నా,హెడ్ మాస్టర్ సోమేశ్,జనార్ధన్,తులసిరామ్, సామ్య, శివ,బాబు రావు, జ్యోతి రాజలక్ష్మి, సుకన్య,భానుప్రియ,శ్రీదేవి సుజాత,జనార్దన్,తులసిరామ్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: