మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలంలోని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను శనివారం నాడు కమిషనర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ (సిఆర్డి) బృందం అధికారులు తనిఖీలు నిర్వహించారు.బోర్ నర్సాపురం గ్రామ పంచాయతీ కార్యాలయంను సందర్శించి నర్సరీ పల్లె ప్రకృతి వనాలు అవెన్యూ ప్లాంట్స్ కందకా లు మొదలగు పనులను తనిఖీ చేశారు.ఈ కార్యక్రమంలో సి ఆర్డి సభ్యుడు రబ్బానీ భాష, అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏపిడి వెంకట్ నారాయణ,మండల ఉపాధి హామీ ఏపిఓ ఎం భవాని,ఎంపీడీఓ ఇక్బాల్ హుస్సేన్,నర్సాపూర్ బోర్ పంచాయతీ కార్యదర్శి విద్యావతి,పాల్గొన్నారు.
Post A Comment: