చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి : టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు బోజ్య నాయక్, పట్టభద్రుల నియోజకవర్గం నుండి టిఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు అభివృద్ధికి మలుపు లాంటిది. టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు బోజ్య నాయక్ స్పష్టం చేశారు. శుక్రవారం పల్లా రాజేశ్వర్ రెడ్డి కాంక్షిస్తూ మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఎన్ని అబద్ధాలు ఆడిన టిఆర్ఎస్ గెలుపును అడ్డుకోలేరన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల మండల కోఆర్డినేటర్ సారేపల్లి శేఖర్, టిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు ఉప్పతల ఏడుకొండలు, ఎంపీపీ భానోత్ పార్వతి, వైస్ ఎంపీపీ నరకుళ్ళ సత్యనారాయణ, గుంపెన వైస్ చైర్మన్ నల్లమోతు వెంకట్ నారాయణ, మండల యువజన నాయకులు శ్రావణ్, లింగయ్య ,తదితరులు పాల్గొన్నారు
Post A Comment: