ఉట్నూర్ మన్యం టివి ప్రతినిధి
కుంరం భీము జిల్లా కౌటల మండలంలో వీర్ దండి గ్రామంలో గాబూర్ అకి స్థాపన కిషన్ మహరాజ్ కుంర బాగవంత్ రావు పటేల్ చేశారు.
అనంతరం ఆత్రం రఘునాథ్ జంగో లింగో ఘన్ సంస్థాన్ అధ్యక్షులు మాట్లాడుతూ గబర్ అకి స్థానం అంటే భూదేవి స్థాపన ప్రతి గ్రామంలో విజ్జా మొహుర్తం చేస్తారు అని పేర్కొన్నారు. కుంరం బాగవంత్ రావు పటేల్ దీక్ష గురు మాట్లాడుతూ గబూర్ అకిలో జంగో లింగో ఉన్నారు కనుక వీరిని ఆరాధించాలి అని సూచించారు. పెందో ర్ ప్రభాకర్ న్యాయవాది మాట్లాడుతూ ఒకప్పుడు దేవులు క్రమశిక్షణ తప్పిపోయి గుహలో పనేండు సంవత్సరలు గుహలో బందీ ఆ అయినరు వారిని జంగో లింగో పూజించాలి ఎందుకంటే గోండులకు జ్ఞానాన్ని నేర్పారు.పుర్క బాపురావు మాట్లాడుతూ గోండి ధర్మం ఎంతో ప్రాచినము ఒక సారి ఆలోచించాలి అని అన్నారు. ఎందుకు మన గోండులు వెనకబడి ఉన్నారు అని ప్రశ్నించారు. కుంర మంతయ్య మాట్లాడుతూ ఈ దీక్ష ఎంతో మహిమగలది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మడవి పోచన ,సర్పంచ్,హరిదాస్,పాండురంగ్ ,మంగం విషంరావు, మాడవి రాజేశ్, అడా షేకు,మా డవి నాగోరావు వివిధ గ్రామాల ప్రజలు దీక్ష దారులు పాల్గొన్నారు.
Post A Comment: