ఉట్నూర్ మన్యం మనుగడ ప్రతినిధి.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెళ్ళి మండలంలోని కేస్లాపూర్ లో గోండుల మెస్రం వశంస్తుల దైవం నాగోబా పేన్ యొక్క పవిత్ర మహపూజ ప్రతి ఏటా అమావాస్యలో జరిగే జాతర ఏవిధంగా జరుగుతుందో అదే విధంగా ఈ సంవత్సరం కూడా నాగోబా జాతర ఉంటుందని ఉట్నూర్ ఐటీడీఏ పీవో బవేశ్ మిశ్రా తెలిపారు అని నాగోబా టెంపుల్ చైర్మన్ ఆనంద్ రావు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నాగోబా యూత్ అధ్యక్షులు మిశ్రం షేక్ నాథ్ మాజీ సర్పంచ్ నాగ్నాథ్ షాంపూర్ చైర్మన్ మెస్రం సాగర్ పాల్గొన్నారు.
Post A Comment: