మన్యం టీవీ మంగపేట.
ఈరోజు మంగపేట మండలం మల్లూరు గ్రామానికి చెందిన పూజారి సమ్మయ్య కుమారుడు పూజారి నరేందర్ సంవత్సరీక కార్యక్రమమునకు హాజరైన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నల్లేల్ల కుమారస్వామి, జిల్లా యూత్ అధ్యక్షులు బానోత్ రవి చందర్ ,ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య, మాజీ జిల్లా ఉపాధ్యక్షులు పూజారి సురేందర్,మంగపేట మండల అధ్యక్షులు జయరాం రెడ్డి,ఏటూరునాగారం మండల అధ్యక్షులు అప్సర్ పాషా,మండల యూత్ అధ్యక్షులు మురుకుంట్ల నరేందర్,భగవాన్ రెడ్డి, యనయ్య,తిరుపతి రెడ్డి, ఆదినారాయణ, రమేష్,ఉజ్వల్,నాగేంద్రబాబు,మల్లయ్య,గోపి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: