మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురం నూతన తహసిల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన తహసిల్దార్ సురేష్ కుమార్ ను సోమవారం ప్రత్యేకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపిన జడ్పీటీసీ సూది రెడ్డి సులక్షణ గోపాల కృష్ణారెడ్డి, రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ గజ్జల లక్ష్మారెడ్డి, నెల్లి పాక పీ ఏ సీ ఎస్ చైర్మన్ తుక్కాని మధుసూదన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మనుబోతులగూడెం, వెంకటాపురం సర్పంచ్ లు స్వరూప, సాధు, ఉప సర్పంచ్ శివాజీ, నాయకులు మాదినేని రాంబాబు, తూము వీర రాఘవులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: