మన్యం టీవీ భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం మండలం, భద్రాచలం పరిధిలో గల మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి మరియు అయోధ్య నుంచి వచ్చిన స్వామీజీ మరియు వారి బృందం తో కలిసి భద్రాచలంలో గుడి ప్రాంగణం నుంచి బయలుదేరడం జరిగింది. మన్యం టీవీ ప్రతినిధి పాత మార్కెట్ దగ్గర తారస పడటం జరిగింది. ఇందుమూలంగా విషయం ఏమని మాజీ ఎమ్మెల్యే kunja సత్యవతి గారిని అడగగా సత్యవతి ఏమని విన్నవించారు అంటే అయోధ్యలో గుడి నిర్మాణం కోసం అందరూ కలిసి చందాలు విరాళాలు ఇవ్వాలని భద్రాచలంలో ఈ పాదయాత్ర చేపట్టడం జరిగిందని ఆమె వివరించారు.
Post A Comment: