మన్యం టీవీ, బూర్గంపాడు:
బూర్గంపాడు మండల పరిధిలోని ముసలమడుగు, పినపాక పట్టినగర్,సారపాక గ్రామ పంచాయతీలకు చెందిన
1)B.తిరుపతమ్మ-18,000/-
2)M.నాగభూషణం-36,000/-
3)P.మోహన్ రావు-30,000/-
లకు ముఖ్యమంత్రి సహాయనిది(CMRF) నుండి మంజూరు అయిన చెక్కులను ప్రభుత్వవిప్ & పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు శుక్రవారం వారి ఇండ్లకు వెళ్లి అందజేసిన బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, పిఎసిఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణ రెడ్డి,టిఆర్ఎస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్.
ఈ కార్యక్రమంలో ముసలమడుగు సర్పంచ్ కుర్సం వెంకటరమణ,పినపాక పట్టినగర్ సర్పంచ్ బాణోత్ పరమేశ్వరి,తెలంగాణ ఉద్యమ నాయకులు పోడియం నరేందర్,టిఆర్ఎస్ నాయకులు కుర్సం వెంకన్న, స్ధానిక వార్డ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: