మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణం లో తెలంగాణ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు శరవేగంగా నడుస్తున్న బాబాసాహెబ్ అంబెడ్కర్ నూతన విగ్రహ పనులు రూ.20 లక్షల రూపాయలతో నడుస్తున్న అభివృద్ధి పనులు దీనితో మారనున్న మణుగూరు అంబేద్కర్ సెంటర్ ముఖచిత్రం.
Post A Comment: