మన్యంటీవీ,అశ్వారావుపేట: ఎన్నడూ లేనంతగా పామాయిల్ గెలల టన్ను ధర రూ. 15,147కు చేరింది. జనవరిలో టన్ను ధర రూ. 14,416 ఉండగా ఫిబ్రవరి మొదలవ్వగానే రూ. 731 పెరిగింది. పెరిగిన ధర ఈ నెలలో ఫ్యాక్టరీకి తెచ్చిన పంటకు వర్తిస్తుందని ఆయిల్ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణా రెడ్డి, జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి తెలిపారు
Post A Comment: