మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక నియోజకవర్గ ప్రజలకు భోగి,సంక్రాంతి, కనుమ,శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు.ఈ సందర్భంగా ప్రజలందరూ ఈ నూతన సంవత్సరం లో సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.
Post A Comment: