హాజరైన మంత్రి పువ్వాడ, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
ప్రగతి భవన్లో
ఖమ్మం జిల్లా నేతలతో
రాష్ట్ర మంత్రి, టిఆర్ఎస్ పార్టి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఅర్ హాజరయ్యారు. పట్టభద్రుల ఎమ్మెల్సి ఎన్నికలు,ఖమ్మం మున్సిపల్ ఎన్నికలు, తాజాగా పార్డిలో నేతల మద్య నెలకొన్న అంశాలపై ప్రదానంగా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. జిల్లా మంత్రి పువ్వాడ ప్రభుత్వ విప్ రేగా కాంతారావు తో పాటు,ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,ఎంపిలు,జిల్లా పరిషత్ చైర్మన్, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, తదితరులు మొత్తం 40 మందికి ఆహ్వానం అందింది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా
సమావేశంలో పాల్గొన్నారు.
Post A Comment: