మన్యం టీవీ వాజేడు. పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదిక భవనాలు, వైకుంఠ దామాలు, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యురాలు మాలోతు కవిత .బాలసాని లక్ష్మీనారాయణ ఎమ్మెల్సీ. కుసుమ జగదీష్ జిల్లా పరిషత్ చైర్మన్ ములుగు. బోదె బోయినా బుచ్చయ్య వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్( నుగూర్) వెంకటాపురం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వాజేడు మండల టిఆర్ఎస్ పార్టీ జడ్పిటిసి తల్లడి పుష్పలత .ఎంపీపీ శ్యామల శారద. వైస్ ఎంపీపీ గొంది రమణారావు. వాజేడు మండలం ఎం ఆర్ ఓ సమ్మయ్య ఎంపీడీవో చంద్రశేఖర్ వాజేడు మండలం అధ్యక్షులు కృష్ణారెడ్డి వాజేడు మండల అధికార ప్రతినిధి ఎల్లయ్య .సర్పంచ్ పూసం నరేష్. తదితరులు పాల్గొన్నారు
Post A Comment: