ఎంతో ప్రసిద్ధి చెందిన కేస్లాపూర్ నాగోబా జాతరను వైభవంగా నిర్వహించేందుకు ఆదివాసీ, గిరిజనులు సిద్ధమవుతున్నారు. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతర సందర్భంగా గంగా జలాన్ని తీసుకువచ్చేందుకు మెస్రం గిరిజనులు బయలుదేరారు. కాలినడకన జన్నారం మండలం కలమడుగు వెళ్లి గంగా జలాన్ని తీసుకు వచ్చిన అనంతరం నాగోబాకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
Navigation
Post A Comment: