మన్యం టీవీ: కరకగూడెం.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం గోపాలరావు పేట గ్రామానికి చెందిన స్వతంత్ర సమరయోధులు పోలిశెట్టి నరసింహరావు మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించిన కరకగూడెం ఎంపీపీ రేగా కాళిక ఈ కార్యక్రమంలో కరకగూడెం ఉపసర్పచ్ రావుల రవి టిఅర్ఎస్ పార్టీ నాయకులు రేగా సత్యనారాయణ పాల్గొన్నారు.
Post A Comment: