"పూర్తిగా మహిళా పైలెట్లు, సిబ్బందితో ఉన్న ఎయిర్ ఇండియా విమానం అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఉత్తర ధ్రువం మీదుగా కేవలం మహిళా పైలెట్లతో ఎక్కడా ఆగకుండా సాగుతున్న తొలి సుదీర్ఘ ప్రయాణం ( 16,000 కిమీ ) బెంగళూరుకు చేరుకోనున్నది""దీనితో ప్రపంచ భారత నారీశక్తిని ఆసక్తిగా గమనిస్తున్నది. విమాయాన చరిత్రలో చారిత్రాత్మక ఘట్టానికి నాంది పలుకుతున్న మహిళా పైలట్లు, మహిళా సిబ్బందికి హార్దిక శుభాకాంక్షలు తెలుపుదాం".
Navigation
Post A Comment: