మన్యంటీవీ,అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ చేతుల మీదగా గణతంత్ర దినోత్సవం రోజున ఉత్తమ పురస్కారం అందుకోని, అశ్వరావుపేట మండలానికి కీర్తి ప్రతిష్టలు ఉత్తమ మండలంగా పేరు తెచ్చిన టువంటి అశ్వరావుపేట ఎమ్మార్వో చల్లా ప్రసాద్ కి శాలువా కప్పి పుష్పగుచ్ఛాలు అందజేసి సత్కరించిన ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకుడు కోలేటి పకీరయ్య. ఈ కార్యక్రమాలు మండల అధ్యక్షుడు నార్లపాటి సుబ్బారావు, మండల కార్యదర్శి. అయినంపూడి నాగరాజు, గౌరవ సలహాదారుడు గాలంకి అశోక్, పెద్దలు ఉండ్రాజవరపు రాములు మరియు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: