CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కొమరం భీమ్ విగ్రహ ప్రతిష్ఠా భూమి పూజకు ఆదివాసీలు తరిలి రావాలి.

Share it:

 


తుడుందెబ్బ జిల్లా అద్యక్షులు అలెం కోటి

మన్యం టీవీ: కరకగూడెం.రాళ్ళవాగు పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద తుడుందెబ్బ జిల్లా సీనియర్ నాయకులు మడకం సత్య లింగం అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మైపతి అరుణ్ కుమార్ ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అలం కిషోర్     భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అద్యక్షులు అలెం కోటి హాజరై మాట్లాడుతూ ఆదివాసీల ఆరాధ్య దైవం  జల్ జంగిల్ జమీన్ ప్రాధత కోమరం బీమ్ విగ్రహం కరకగూడెం మండల కెంద్రంలోని ఏర్పటు చెయుటకు ఈ సమావేశం తిర్మాణించడం జరగిందన్నారు.కొమరం బీమ్ పోరాట ఫలితం గానే నేడు తెలంగాణ రాష్ట్రములోని ఎస్టీ రిజర్వేషన్ ప్రత్యేక ఐటిడిఎ షెడ్యూల్డ్ ఏరియాలు ఆదివాసిలకు వచ్చయని కొమరం భీమ్ విధానం జల్ జంగిల్ జమీన్ ఆదివాసీ స్వయం పాలనతో ఈ నెల 28 వ తేదీ కరకగూడెంలో కొమరం బీమ్ విగ్రహాన్నికి భూమి పూజ కార్యక్రమం ఉంటుందన్నారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు జోడెఘాట్ కెంద్రంగ కోటి రూపాయలతో కొమరం బీమ్ స్మారక చిహ్నం ఏర్పాటు చేసిన తిరునుండి మనం కూడ ఆదివాసీ గూడెం పెద్ద మనుషులు, యువత, విద్యార్థులు,ఉద్యోగులు వివిద రాజకీయ పార్టీలలో ఉన్నా ప్రజాప్రతినిధులు హాజరై ఒక్క పండుగలా చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సూతరి నాగేశ్వరరావు కొమరం వెంకటేష్ ఊకె గణేష్  గొగ్గలి నారాయణ ఇర్ప కుచేలుడు వంశి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: