మన్యం టీవి, పినపాక:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఉప్పాక పంచాయితీలో మూడు రోజులుగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది.విజేతలకు బహుమతులు మరియు షీల్డ్ మెడల్స్ అందజేయ్యడం జరిగింది .ఈ కార్యక్రమంలో మేనేజ్మెంట్ కలెవరు వెంకన్న ,శామల సతీష్, సిల్వర్ సతీష్, గుంటుపల్లి సుధీర్ కుమార్, సిల్వర్ రమేష్ పాల్గొనడం జరిగింది
Post A Comment: