మన్యం టీవీ భద్రాచలం: జె ఆర్ ఫ్యాక్షన్ వారి ఆధ్వర్యంలో తాతపూడి సెంటర్ లో సోమవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రధానోత్సవం జరిగింది. మొదటి బహుమతి రూపాయలు 5000 విలువగల పట్టుచీర, ద్వితీయ బహుమతి గా ₹3000 వేల రూపాయల పట్టు చీర, తృతీయ బహుమతి గా పదిహేను వందల రూపాయల విలువ గల చీరలను అధినేత శేషం అందించారు. భద్రాద్రి మహిళా సంరక్షణ సమితి అధ్యక్షులు నండూరి అనురాధ, హ్యూమన్ రైట్స్ జిల్లా కార్యదర్శి రవికుమారీ, మాజీ ఎంపీపీ ఊకే శాంతమ్మ, సీత మహాలక్ష్మి, అపర్ణ, సోమశేఖర్, మామిడి పుల్లారావు, బండి బషీర్, ఎండి ముంతాజ్ పాల్గొన్నారు
Post A Comment: