*పాలకుర్తిఎస్సై గండ్రాతి సతీష్ ని అభినందించిన గవర్నర్ తమిళ సై,విప్ రేగా కాంత7
మన్యం టీవి, పినపాక:వృద్ధురాలికు ఇల్లు కట్టిచ్చినందుకు తెలంగాణ గవర్నర్ తమిళ సై పాలకుర్తి ఎస్సై గండ్రాతి సతీష్ ని ప్రత్యేకంగా రాజ్ భవన్ కి పిలిపించుకుని అభినందించి రూ.80వేల
చెక్కు రివార్డ్ , ప్రశంసా పత్రం అందించడం జరిగింది. భవిష్యత్తు లో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఇతరులకు మార్గ దర్శకంగా ఉండాలని చెప్పారు, అన్ని సమయాల్లో సతీష్ కి సపోర్ట్ చేస్తున్న సతీష్ తల్లి తండ్రుల పేరు, తెలుసుకొని వారికి కృతజ్ఞతలు తెలియజేశారు అదేగాక తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు
ఎర్రబెల్లి దయాకర్ రావు , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఫోన్ చేసి ఎస్సై గండ్రాతి సతీష్ ప్రత్యేకంగా అభినందించారు.
Post A Comment: