మన్యం టీవీ, బూర్గంపాడు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
బూర్గంపాడు మండల పరిధిలోని మొరంపల్లి బంజర్ లో గల ప్రాధమిక ఆరోగ్య కేంద్రం(PHC)లో ఈ రోజు వైద్య సిబ్బందికి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించిన బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత....
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ భూక్య దివ్యశ్రీ , మండల ప్రత్యేక అధికారి చంద్రప్రకాష్ , బూర్గంపాడు తహశీల్దార్ డి.కిషోర్,మెడికల్ ఆఫీసర్ స్పందన, వైద్య సిబ్బంది, ఏఎన్ఎం లు మరియు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: