మన్యంటీవీ,అశ్వారావుపేట: మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఎమ్యెల్యే మెచ్చా నివాళులు అర్పించారు. జన హృదయాల్లో గూడు కట్టుకున్న మహా నేత, నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా, అశ్వారావుపేట శాసన సభ్యులు మరియు టీడిపీ జాతీయ ఉపాధ్యక్షులు మెచ్చా నాగేశ్వరావు ఘన నివాళులు అర్పించారు. తెదేపా కార్యకర్తలు లో కలిసి అశ్వారావుపేట లో వున్న విగ్రహం వద్ద నివాళులు అర్పించారు.
Post A Comment: