మన్యం టీవీ : జూలూరుపాడు,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల అదనపు తహశీల్దారుగా ఎం ఉష శారద శనివారం బాధ్యతలను స్వీకరించారు. వీరు ప్రస్తుతం గుండాల మండల తహశీల్దారుగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన తహశీల్దార్ పిఎల్ఎన్ ప్రసాద్ ను కొత్తగూడెం కలెక్టరేట్ కు బదిలీ చేశారు.
Post A Comment: