మన్యం టీవీ దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట,ఈరోజు దమ్మపేట అశ్వరావుపేట,చండ్రుగొండ మండలాల 23 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయక నిధి చెక్కులు సుమారు పది లక్షల అరవే వేల(10,6000) రూపాయల విలువైన చెక్కులను అశ్వరావుపేట శాసనసభ్యులు మేచ్చా నాగేశ్వరరావు గారి చేతులమీదుగా అందజేయడం జరిగినది.ఈ కార్యక్రమానికి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నాయుడు చెన్నారావు,ఎండి వలి పాషా, తాటి ప్రదీప్,మొద్దులగూడెం ఎంపీటీసీ దొడ్డ నాగేశ్వరరావు, ముద్దుల గూడెం సర్పంచ్ సున్నం రామ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: