మన్యం టీవీ,దమ్మపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలంలో,అశ్వరావుపేటలో
రేపు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటనలో భాగంగా దమ్మపేట మండలంలో పలు రైతు వేదికలను పరిశీలించిన టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Post A Comment: