మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లోని మండల పరిషత్ కార్యాలయంలో శనివారం జడ్పిటిసి పొశం నరసింహారావు,ఎంపీపీ కారం విజయ కుమారి మన్యం టీవీ నూతన సంవత్సరం 2021 క్యాలెండర్ ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కేవీ రావు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎంపీటీసీల ప్రధాన కార్యదర్శి గుడిపూడి కోటేశ్వరరావు,ఉప సర్పంచుల సంఘం అధ్యక్షుడు పుచ్చకాయల శంకర్,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు,టౌన్ అధ్యక్షులు అడపా అప్పారావు,ఎక్సలెంట్ విద్యాసంస్థల డైరెక్టర్ యూసఫ్, టిఆర్ఎస్ నాయకులు తంత్ర పల్లి కృష్ణ,నాగేశ్వరరావు, మన్యం ప్రతినిధి మేకల మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: