మన్యం టీవీ మంగపేట
మంగపేట మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో వరి సాగు లో నూతన పద్ధతుల ద్వారా (డ్రమ్ షీడ్, అలకడం ) తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించే పద్దతులను ఆదర్శంగా పండించే రైతులను ఎంపిక చేసి వారికి ప్రోత్సాహకాలుగా వ్యవసాయ ఉత్పాదకాలు, ఆల్ మిక్స్ ,ట్రీసైక్లాజోల్, పోటాష్ ఫిఫ్టీ కెజి, కబెండజిమ్,కోరాజన్, కార్బొఫారన్ త్రీజీ గుళికలు రైతులకు పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి కార్య క్రమంలో ముఖ్య అతిధిగా ఆత్మ చైర్మన్ దుర్గం రమణయ్య. పాల్గొనగా ఆత్మ బీటీయమ్ రాం దాస్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి మంగపేట ఏఈఓ విశ్వనాధ్ రైతులు పాల్గొన్నారు
Post A Comment: