మన్యం టీవీ: కరకగూడెం.కరకగూడెం మండల కెంద్రంలోని గల సమత్ భట్టుపల్లి గ్రామపంచాయితీ పరిధిలోని బుర్దారం గ్రామంలో ని కొమరం సమ్మక్క 80సం,,మైపతి భాయ్ 85 సం,,అనే వృద్ధురాలులు గత కొంతకాలం నుండి అనారోగ్యంతో బాధపడుతుండటంతో విషయం తేసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు వారి నివాసనికి వెళ్లి పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మార్కెట్ వైస్ చైర్మన్ కొమరం రాంబాబు టిఅర్ఎస్ పార్టీ నాయకులు రేగా సత్యనారాయణ పాల్గొన్నారు.
Post A Comment: