మన్యం టీవీ చర్ల :
వెనుకబడిన ఆదివాసులకు సేవా భారతి ఆధ్వర్యంలో చర్ల మండలం రాళ్ళ పురం అయిన మారుమూల గ్రామంలో గోపాల్ మళాని శ్యామ్ లోయ మైభాద్ వారి వితరణ తో పేద వారికి 100 దుప్పట్లు మరియు చిన్న పిల్లలు కు కలరు పెన్స్, నోట్ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్య క్రమంలో సేవా భారతి ఆవుల సుబ్బారావు మాట్లాడుతూ ఇలాంటి పేదలకు విద్య ఆరోగ్య సేవను అందించడం లో సేవాభారతి ముందు ఉంటుందని వారు తెలపారు. ఈ కార్య క్రమంలో రామ్ ప్రసాద్,మహిపాల్ రెడ్డి,నూపా వీర స్వామి,నూప లక్ష్మణ్, దబ్బ కళ్యాణ్ తదితులు పాల్గొన్నారు.
Post A Comment: