తిరుపతి లో కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం ఉదయం కుటుంబం సభ్యులతో దర్శించుకున్న సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వామివారి దర్శన భాగ్యం నాకు కలగడం చాలా ఆనందంగా ఉంది అన్నారు.
తిరుపతి లో కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం ఉదయం కుటుంబం సభ్యులతో దర్శించుకున్న సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వామివారి దర్శన భాగ్యం నాకు కలగడం చాలా ఆనందంగా ఉంది అన్నారు.
*we won't spam you
Post A Comment: