మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురం గ్రామానికి చెందిన కొర్లకుంట సీతమ్మ (90) అనారొగ్యంతో మృతిచెందారు. కాగ వారి పార్దీవ దేహాన్ని సందర్శించి కుటుంబానికి ప్రగాఢ సానుభూతీ తెలిపిన జిల్లా డిసిసిబి డైరెక్టర్ తుళ్ళూరి బ్రహ్మయ్య,ఎంపీపీ ముత్తినేని సుజాత, ఈ కార్యక్రమంలో తెరాస మండల నాయకులు ముత్తినేని వాసు,వలబోజు మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: