మన్యం టీవీ భద్రాచలం: భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆదివారం విశ్వరూప సేవ కన్నుల పండుగగా జరిగింది. ముక్కోటి ఉత్సవం ముగిశాక వచ్చే బహుళ ద్వాదశి రోజున భద్రాద్రి రామయ్యకు ఈ ఉత్సవం నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణంలోని బేడా మండపం పై రామచంద్రస్వామి తోపాటు 108 మంది అర్చనామూర్తులు కొలువై ఉండగా అర్చకులు, వేద పండితులు విశ్వరూప సేవను ఘనంగా నిర్వహించారు.
Post A Comment: