CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు భూములకు పట్టాలు ఇప్పించెవరకు విశ్రమించెది లేదు.

Share it:

 


పోడు సాగుదారుల సమస్యలు పరిష్కరిస్తా ప్రభుత్వ వి ప్ రేగా

మన్యం టీవీ: కరకగూడెం.మండల పరిదిలోని రఘునాదపాలెం గ్రామపంచాయతి పరిధిలో గల వెంకట్రాంపూరం బర్లగూడెం నర్సంపేట కాలిని రఘునాదపాలెం గ్రామలలో ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు విసృత పర్యటన చేసి నేరుగా ప్రజల వద్దకు వెళ్ళి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం    గ్రామప్రజలు అయ గ్రామలలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని  మాట్లాడుతూ పోడు సాగుదారులకు పోడు పట్టాలు ఇప్పించె వరకు విశ్రమించెది లేదని అయన అన్నారు.అలాగే  పోడు సాగుదారులకు  పట్టాలు ఇప్పించెందు కృషి చెస్తాను అన్నారు. గ్రామంలో ఉన్నా సమస్యలను ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా అడిగితెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ రేగా కాళిక బూర్గంపాడు వ్యాసయ మార్కెట్ వైస్ చైర్మెన్ కొమరం రాంబాబు స్థానిక సర్పంచ్ పోలెబోయిన నరసింహరావు  వైస్ ఎంపీపీ పాఠన్ అయూబ్ ఖాన్ కరకగూడెం ఉప సర్పంచ్ రావుల రవి  టిఅర్ఎస్ పార్టీ నాయకులు రావుల సోమయ్య అక్కిరెడ్డి వెంకట్ రెడ్డి  శ్రీనివాస రెడ్డి పెద్ద రామలింగం చిట్టిమల్ల ప్రవీణ్ పూజారి క్రిష్ణ గ్రామస్తుల పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: