ఎమ్ ఎల్ సి ఎన్నికల మండల ఇంచార్జీల నియామకం
ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ప్రభుత్వ విప్ రేగా
మన్యం టీవీ : కరకగూడెం.మండలపరిదిలోని కొర్నవల్లి గ్రామంలో టిఅర్ఎస్ పార్టీ కార్యలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తలు, నాయకుల సమావేశంలో జరిగిన ఎమ్ ఎల్ సి ఎన్నికల సమావేశంలో ముఖ్య అథిదిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ ,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు. అనంతరం అయన సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ త్వరలో జరగబోయే ఎమ్ ఎల్ సి ఎన్నికల్లో టిఅర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రతి నాయకులు, కార్యకర్తలు సమన్వయం తో పనిచేసి అఖండ విజయాన్ని ఇస్తారని ఆశిస్తున్నాను అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ రేగా కాళిక జడ్పిటిసి కొమరం కాంతారావు వైస్ ఎంపీపీ పాఠన్ అయూబ్ ఖాన్ బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ కొమరం రాంబాబు కరకగూడెం ఉపసర్పచ్ రావుల రవి సర్పంచ్ లు ఇర్ప విజయ్ కుమార్ పాయం నరసింహరావు జవ్వాజి రాధ గొగ్గలి నాగమణి అరెం సాంబ టిఅర్ఎస్ పార్టీ నాయకులు రావుల సోమయ్య అక్కిరెడ్డి వెంకట్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి వాసిరెడ్డి నేతాజీ కొంపెల్లి పెద రామలింగం టిఅర్ఎస్ పార్టీ యువజన నాయకులు చిట్టిమల్ల ప్రవీణ్ కుమార్ సిద్దబోయిన శ్రీకాంత్ కొమరం సురెష్ నిట్ట ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: