సిద్దిపేట : సిద్ధిపేట జిల్లా శ్రీ కొమురవెళ్లి మల్లికార్జున స్వామికి పట్టు బట్టలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన మంత్రులు హరీశ్ రావు, మల్లారెడ్డి.
- అంగరంగ వైభవంగా మల్లికార్జున స్వామి కల్యాణ ఉత్సవం. వేలాదిగా హాజరైన భక్తజనం.
- కల్యాణ మండపంలో ఉత్సవానికి హాజరైన ప్రతి ఒక్కరికీ మాస్కులు అందజేసి కోవిడ్ నిబంధనల మధ్య పకడ్బందీగా చర్యలు చేపట్టిన ఆలయ నిర్వాహకులు.
- మహారాష్ట్రలోని బృహన్మఠాదీశుడు సిద్ధగురు మణికంఠ శివా చార్యుల పర్యవేక్షణలో కల్యాణం.
- కొమురవెళ్లి మల్లికార్జున స్వామికి కన్యాదానం కింద 1లక్షా వెయ్యి నూటా 16 రూపాయలు సమర్పించిన రాష్ట్ర మంత్రి హరీశ్ రావు.
- మల్లికార్జున స్వామి తరపున మేడలమ్మ, కేతలమ్మలకు 1 లక్షా 1016 రూపాయలు సమర్పించిన మంత్రి మల్లారెడ్డి.
Post A Comment: