మన్యంటీవీఏటూరునాగారం: ఏటూరునాగారం మండలం రామన్నగూడెంలో అయ్యప్ప స్వాములు ఎరుముడి కట్టుకొని శబరిమల కు మంగళవారం గురుస్వామి అల్లి శ్రీను ఆధ్వర్యంలో శబరిమలకు బైలుదేరారు
స్వామియే శరణం అయ్యప్ప అంటూ నామస్మరణ చేస్తూ ఊరేగింపుగా బయల్దేరారు అయ్యప్ప స్వాముల వారి కుటుంబ సభ్యులు బంధువులు ఘనంగా సాగనంపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు వారి కుటుంబ సభ్యులు పలువురు పాల్గొన్నారు.
Post A Comment: