మన్యం టీవీ మంగపేట
మంగపేట మండలం లోని పలు గ్రామాల నుండి ములుగు జిల్లా భాజపా సమావేశానికి స్థానిక నేతల ఆధ్వర్యంలో భారీగా జన సమీకరణ జరిగింది. గ్రామాల స్థానిక నేతలు పల్నాటి సతీష్, పట్టెం పగిడి, పట్టెం శ్రీను, పట్టెం సాంబయ్య, చిన్నపెల్లి మహేష్, గుర్రపు సాయి, గుండు సురేష్, దుర్గం స్వామి, దుర్గం శేషునాధ్, దుర్గం శ్రీను, సునారి మల్లయ్య, మద్దిరాల రాధ, గోమాస్ నరసింహారావు మొదలగువారు క్రియాశీలక నాయకులు జనసమీకరణ చేసారు.
Post A Comment: