మన్యంటీవీ ఏటూరునాగారం:
ఈరోజు ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బండారి చంద్రయ్య ఆధ్వర్యంలో ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్ పర్యటించారు.
గంగారం అన్నారం పెద్ద చెరువు తూములు,మత్తడి, కట్ట గండి యొక్క మరమ్మతులు పరిశీలించారు.
తూములతో పాటు మత్తడి వరకు నడుచుకుంటూ వెళ్లి చెరువు అంత కలియతిరిగి పరిశీలించారు.
ఎన్నో ఏండ్లుగా చెరువు సమస్య ఉంది. పరిష్కరించాలని రైతులు కోరారు.
తప్పకుండా పరిష్కరించే విధంగా కృషి చేద్దాం అని జడ్పీ చైర్మన్ అన్నారు.
అనంతరం కటాపూర్ ప్రభుత్వ ఆస్పత్రిని పరిశీలించి.మొక్కలు నాటారు.
ప్రజాలకు వైద్యులు అందుబాటులో ఉండాలి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ గొంది వాణి శ్రీ, మేడారం ట్రస్టు బోర్డు చైర్మన్ అలం రామూర్తి,పోరిక గోవింద్ నాయక్,ఆత్మ చైర్మన్ దుర్గం రమణయ్య,మాజీ మండల అధ్యక్షుడు మోహన్ రావు,పుల్లూరి గౌరమ్మ హన్మంత్,గౌరబోయిన నాగేశ్వరరావు,జజా చంద్రం,వంగారి అనసూయ,చిడెం బాబు రావు,బుశెట్టి సరితా రమేష్,ఇర్సవడ్ల భవాని నారాయణ,రాజా మొగిలి,మెడి శెట్టి పుష్ప,గ్రామ పార్టీ అధ్యక్షుడు సయ్యద్,మండలం మహిళా అధ్యక్షురాలు సోమా నాగమ్మ,రాజా శ్రీ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: