మన్యంటీవీ ఏటూరునాగారం:
ఈ రోజు హన్మకొండ రెడ్డి ఫంక్షన్ హాల్ లో ములుగు మండలం కొడిశల కుంట గ్రామానికి చెందిన రామ చంద్రు నాయక్ (టిచర్) కూతురి వివాహానికి హాజరై నూతన వదువు వరులను ఆశీర్వదించిన పంచాయితీ రాజ్ శాఖ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు, మరియు ములుగు ఎమ్మెల్యే సీతక్క తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: