మన్యం టీవీ మంగపేట.
మంగపేట .జనవరి 31న, యాదవ కుల పోరాట సమితి మంగపేట మండల విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం మంగపేట లోని శ్రీ ఉమా చంద్రశేఖర స్వామి ఆలయం లో నిర్వహించడం జరుగుతుందని సంగం మండల ఇన్చార్జి మండల ఇన్చార్జి సింగర బోయిన నరసయ్య యాదవ్ అధ్యక్షతన జరుగనున్నది .ఈ సమావేశానికి సంఘం.ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కుంట రవీందర్ యాదవ్ .స్వామి యాదవ్ హాజరవుతున్నారని తెలిపారు .ఈ సమావేశానికి మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన యాదవ్ కులస్తులు విధిగా హాజరు కావాలని నరస యాదవ్ కోరారు .
Post A Comment: