అకడమిక్ షెడ్యూల్ ఖరారు చేసిన పాఠశాల విద్యాశాఖ
1-2 రోజుల్లో ప్రభుత్వ ఆమోదముద్ర!
మే 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించేలా పాఠశాల విద్యా శాఖ అకడమిక్ క్యాలెండర్ను ఖరారు చేసింది.
కరోనా కారణంగా 11 ప్రశ్నపత్రా లకు బదులు ఈసారి 6 ప్రశ్నపత్రాలతోనే పరీక్షలను నిర్వహించ నుంది.
ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 9, 10 తరగతులకు ప్రత్యక్ష విద్యా బోధనను
ప్రారంభించనున్నందున పని దినాలు, బోధన, పరీక్ష లకు సంబంధించిన షెడ్యూల్ తదితర అం శాలతో ప్రతిపాదిత క్యాలెండర్ను రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపించింది.
Post A Comment: