మన్యంటీవీ,చండ్రుగొండ(డిసెంబర్ 13): చండ్రుగొండలోని జామా మసీదు నూతన కమిటీని ఎన్నుకున్నట్లు ముస్లిం మత పెద్దలు తెలియజేశారు.గ్రామ ముస్లిం మత పెద్దలు ప్రత్యేక సమావేశం నిర్వహించి,కమిటీ సదర్ గా జనబ్ షెమి హుస్సేన్ ను,నాయక్ సదర్ గా గులాం అహ్మద్,సెక్రటరీ గా మేరాజ్, కమిటీ సభ్యులుగా బషీర్,నబీద్,మాక్సద్,బోలెలా తీప్,ఇమ్రాన్,జాకీర్ అతిల్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.నూతన కమిటీకి పలువురు ప్రజాప్రతినిధులు అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన ముస్లింలందరూ పాల్గొన్నారు.
Post A Comment: