CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

భద్రాద్రి రాముని దర్శించుకున్న మంత్రి నిరంజన్ రెడ్డి,విప్ రేగా కాంతారావు

Share it:


మన్యం టీవి, భద్రాచలం:ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సీతారామచంద్రస్వామిని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి  సింగిరెడ్డినిరంజన్ రెడ్డి , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్  పినపాక శాసనసభ్యులు రేగాకాంతారావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ , భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ తెల్లం వెంకటరావు , డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం , ఏ డీ ఈతాతారావు  తదితరులు రాముల వారి దర్శనం చేసుకున్నారు.ఆలయ కమిటీ వారికి ఘన స్వాగతం పలికారు.

Share it:

TELANGANA

Post A Comment: