మన్యం టీవి, భద్రాచలం:ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సీతారామచంద్రస్వామిని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డినిరంజన్ రెడ్డి , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగాకాంతారావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ , భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ తెల్లం వెంకటరావు , డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం , ఏ డీ ఈతాతారావు తదితరులు రాముల వారి దర్శనం చేసుకున్నారు.ఆలయ కమిటీ వారికి ఘన స్వాగతం పలికారు.
Navigation
Post A Comment: